Wednesday, May 6, 2026 09:42 PM
Wednesday, May 6, 2026 09:42 PM

అఖండ సీక్వెల్ పై క్రేజీ అప్డేట్

టాలీవుడ్ ఇప్పుడు బాలీవుడ్ ను షేక్ చేసేస్తోంది అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. బాలీవుడ్ స్టార్ హీరోలను మించి మన తెలుగు సినిమాలు ఆడటం సంచలనం అవుతోంది. బాహుబలి సినిమా నుంచి ఈ ట్రెండ్ మొదలైనా ఇప్పుడు మాత్రం దూకుడు ఎక్కువగా కనపడుతోంది. సీనియర్ హీరోలు కూడా బాలీవుడ్ లో సందడి చేస్తున్నారు. అఖండ సినిమాతో నార్త్ లో బాలయ్య హవా పక్కాగా కనపడింది. అక్కడ ఈ సినిమాను హిందువులు ఎక్కువగా చూసారు. ఇప్పుడు అఖండ సీక్వెల్ ను ప్లాన్ చేసేసారు. ఈ సీక్వెల్ దసరా రోజు అధికారికంగా ప్రకటించి షూట్ మొదలుపెట్టారు.

ఇక ఈ సినిమాలో విలన్ గా బాలీవుడ్ స్టార్… బాబీ డియోల్ ను ఫైనల్ చేసినట్టు ప్రచారం జరిగింది. యానిమల్ సినిమాతో బాబీ తెలుగులో కూడా ఫేమస్ అయ్యాడు. అలాగే మరో హీరోయిన్ గా ఐశ్వర్య రాయ్ ని తీసుకుంటున్నారని ఆమెకు నాలుగు కోట్లు కూడా ఇవ్వడానికి రెడీ అయ్యారని తెలిసింది. ఇక ఇప్పుడు బాలయ్య ఈ సినిమాను ప్రమోట్ చేయడానికి ఈజీగా ఉండేందుకు అన్ని భాషల్లో తానే డబ్బింగ్ చెప్పాలని డిసైడ్ అయ్యాడు. తెలుగుతో పాటుగా హిందీ, తమిళం, కన్నడ భాషల్లో ఈ సినిమా విడుదల కానుంది.

Also Read : కాస్టింగ్ కౌచ్ పై మహిళా జర్నలిస్ట్ గూబ గుయ్యమనిపించిన అనన్య

మిగిలిన భాషలు కూడా ఆయన చెప్తే సినిమాకు కచ్చితంగా హైప్ వస్తుంది. ఆ భాషలు అన్నీ బాలయ్య ఈజీగానే మాట్లాడతారు. అయితే మూడు భాషల్లో సినిమాను ఏక కాలంలో షూట్ చేయాలని డైరెక్టర్ భావిస్తున్నట్టుగా సమాచారం. ఏది ఎలా ఉన్నా 7 పదుల వయసు దగ్గర పడుతున్నా బాలయ్య మాత్రం దూకుడుగా ఉండటం, వరుసగా సినిమాలు చేయడం మాత్రం సంచలనమే. కాగా ఇటీవల దేవర సినిమా విషయంలో కూడా అన్ని భాషల్లో డబ్బింగ్ చెప్పి సెన్సేషన్ క్రియేట్ చేసాడు.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

లోకేష్ సంచలన నిర్ణయం,...

ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖలో భారీ మార్పులకు శ్రీకారం...

ముఖ్యమంత్రి కాన్వాయ్‌ పై...

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన...

ఏపీకి మరో దిగ్గజ...

ఏపీకి అంతర్జాతీయ పరిశ్రమలు క్యూ కడుతున్నాయి....

ఇన్ అండ్ అవుట్.....

తెలంగాణాలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరి రెండున్నరేళ్లు...

ఏపీ ఐపీఎస్ ను...

ఆంధ్రప్రదేశ్‌ లో సంచలనం సృష్టించిన సినీ...

విజయ్ చుట్టూ ఏపీ..వైసీపీ...

తమిళనాడులో విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ...

పోల్స్