Wednesday, August 5, 2026 07:35 AM
Wednesday, August 5, 2026 07:35 AM

ఆ సినిమా రీమేక్ చేస్తే.. ఎన్టీఆర్ ఒక్కడే బెస్ట్

దేవర సినిమాతో తాను ఏంటి అనేది ఇండియా వైడ్ గా ప్రూవ్ చేసుకున్న ఎన్టీఆర్ ఇప్పుడు వార్ సిక్వెల్ తో పాటుగా ప్రశాంత్ నీల్ సినిమాతో కూడా బిజీగా ఉన్నాడు. ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతికి ఎలాగైనా సరే ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతోంది. ఇక ఈ సినిమా తర్వాత ఎన్టీఆర్ కొరటాల శివతో సినిమా చేసే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి. దేవర రెండో పార్ట్ వచ్చే అవకాశం ఉండవచ్చని ఈ మధ్య మళ్ళీ ప్రచారం జరుగుతోంది. అటు ఎన్టీఆర్ కూడా పార్ట్ 2 విషయంలో సానుకూలంగా ఉండటంతో డైరెక్టర్ కథను రెడీ చేస్తున్నాడు.

Also Read : రష్మిక దూకుడుకి బ్రేకులు పడ్డాయా..?

లేటెస్ట్ గా జపాన్లో దేవర 1 సినిమా రిలీజ్ అవుతున్న నేపథ్యంలో అక్కడి ప్రజలతో ఎన్టీఆర్, కొరటాల శివ మాట్లాడుతూ ఈ సినిమా గురించి అనేక విషయాలు బయట పెట్టారు. ఇక కొరటాల శివ, ఎన్టీఆర్ గురించి ఇంట్రెస్టింగ్ విషయాలు చెప్పుకొచ్చాడు.. కళాతపస్వి కే విశ్వనాధ్.. భారతీయ సాంప్రదాయాలను గౌరవించేలా సినిమాలు చేశారని.. ఆయన రూపొందించిన క్లాసిక్ మూవీస్ లో సాగర సంగమం సినిమా ఒకటి అని.. కమల్ హాసన్ హీరోగా నటించిన సినిమా నేటి తరం దర్శకులు ఎవరైనా చేయాలి అనుకుంటే కచ్చితంగా కమల్ హాసన్ పాత్రలో ఎన్టీఆర్ మినహా ఎవరు సరిపోరు అంటూ కామెంట్ చేశారు.

Also Read : ముంబై సెన్సేషన్ అశ్వనీ కుమార్ బ్యాక్ గ్రౌండ్ ఇదే

జూనియర్ ఎన్టీఆర్ లో ఉన్న పొటెన్షియాలిటీ మాములుగా కాదని.. సాగర సంగమం వంటి శాస్త్రీయ నృత్య ప్రధానమైన చిత్రంలో చేసే సత్తా ఎన్టీఆర్ కే ఉన్నాయని కామెంట్ చేశాడు. ఖచ్చితంగా తనకు రీమేక్ చేసే అవకాశం వస్తే మాత్రం ఎన్టీఆర్ ను తీసుకుంటానన్నాడు కొరటాల శివ. కాగా దేవర 2.. 2026 లో మొదలయ్యే అవకాశాలు ఉన్నాయి అనే ప్రచారం జరుగుతోంది. దీనికి సంబంధించి స్క్రిప్ట్ వరకు కూడా స్టార్ట్ చేశాడు కొరటాల శివ. ఎన్టీఆర్ బిజీగా ఉండటంతో సినిమా కాస్త ఆలస్యం అవుతుంది.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

వైసీపీ లో బోరుగడ్డ...

అధికారంలో ఉన్నప్పుడు కళ్లు నెత్తికి ఎక్కాయి....

రాజకీయాల్లోకి త్రిష..? సీఎం...

తమిళనాడు రాజకీయాల్లో గత రెండు రోజులుగా...

జగన్ పర్యటన దెబ్బ.....

ఉత్తరాంధ్ర రాజకీయాల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ...

బ్రేకింగ్: విజయ్ పై...

తమిళనాడు రాజకీయాలు ఒక్కసారిగా తీవ్ర ఉత్కంఠగా...

దమ్ముంటే పట్టుకోండి చూద్దాం.....

ఏపీలో కూటమి సర్కార్ అధికారంలో ఉందో.....

మళ్లీ మొదలైన కావేరీ...

దక్షిణ భారతదేశంలో దశాబ్దాలుగా నలుగుతున్న కావేరీ...

పోల్స్