Sunday, October 19, 2025 03:59 AM
Sunday, October 19, 2025 03:59 AM
roots

నేను కూడా ఎగ్జైటింగ్ గా ఎదురు చూస్తున్నా – మహేష్ బాబు

టాలీవుడ్ స్టార్ యాక్టర్ మహేష్ బాబు ఇటీవల త్రివిక్రమ్ తెరకెక్కించిన గుంటూరు కారం మూవీ ద్వారా ఆడియన్స్ ముందుకి వచ్చి మంచి సక్సెస్ అందుకున్నారు. ఇక దీని అనంతరం దిగ్గజ దర్శకుడు ఎస్ ఎస్ రాజమౌళితో SSMB 29 మూవీ చేయనున్నారు మహేష్ బాబు. విషయం ఏమిటంటే, తాజాగా ఒక ప్రముఖ జాతీయ పత్రికతో మహేష్ ముచ్చటించారు. ఆయన మాట్లాడుతూ, ఇటీవల తాను నటించిన గుంటూరు కారం మూవీ కొన్ని సవాళ్లను ఎదుర్కొన్నప్పటికీ మొత్తంగా ప్రేక్షకులని ఆకట్టుకుని విజయవంతం అవడం చాలా ఆనందంగా ఉందన్నారు.

అలానే తన కెరీర్ లో మురారి, పోకిరి మరియు శ్రీమంతుడు సినిమాలు కెరీర్‌ని గణనీయంగా మార్చాయన్నారు. ఈ మూడు ప్రాజెక్ట్‌లలో ప్రతి ఒక్కటి, ముఖ్యంగా కథాకథనం యొక్క విభిన్న కోణాలను అన్వేషించడానికి మరియు ప్రేక్షకులతో ఎంతో కనెక్ట్ అవ్వడానికి దోహదపడ్డాయని తెలిపారు. ఇక త్వరలో చేయనున్న రాజమౌళి గారి సినిమా యొక్క ప్రీ ప్రొడక్షన్‌ పనులు ప్రస్తుతం బాగా జరుగుతున్నాయని, త్వరలో ప్రారంభం కానున్న ఈ మూవీ కోసం తాను ఎంతో ఎగ్జైటింగ్ గా ఎదురుచూస్తున్నట్లు తెలిపారు సూపర్ స్టార్.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

పాకిస్తాన్ కు కెలకడం...

పహల్గాం ఉగ్రదాడి తర్వాత పాకిస్తాన్ విషయంలో...

సీమలో భారీగా ఉగ్ర...

ఆంధ్రప్రదేశ్ తో పాటుగా దేశవ్యాప్తంగా ఇప్పుడు...

ప్రభుత్వ ప్రత్యేక ఆహ్వానం.....

- ఆస్ట్రేలియా వర్సిటీల్లో అధునాతన బోధనా...

రాజకీయాల్లోకి మరో వారసుడు.....

తెలంగాణ రాజకీయాల్లో కల్వకుంట్ల కవిత కొంతకాలంగా...

ఒకరు క్లాస్.. మరొకరు...

ఏపీలో కూటమి సర్కార్‌ అన్ని విధాలుగా...

ఎన్నాళ్ళీ వర్క్ ఫ్రమ్...

రాజకీయ పార్టీల్లో కార్యకర్తలు ఎంత బలంగా...

పోల్స్