Saturday, June 20, 2026 10:40 PM
Saturday, June 20, 2026 10:40 PM

భారత్ పై కెనడా కుట్రలు ఆపదా..?

భారత్‌‌–కెనడాల మధ్య దౌత్య సంబంధాలు రోజురోజుకూ దిగజారిపోతున్నాయి. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షా పై కెనడా మంత్రి అసంబద్ధ ఆరోపణలు చేసిన గంటల వ్యవధిలోనే ట్రూడో సర్కారు మరోసారి కవ్వింపు చర్యలకు పాల్పడింది. భారత్‌ను సైబర్‌ ముప్పు దేశాల జాబితాలో చేర్చింది. చైనా, రష్యా, ఇరాన్‌, ఉత్తర కొరియా తర్వాత భారత్‌ నుంచి తమకు సైబర్‌ ముప్పు పొంచి ఉంచి ఉన్నట్లు సంచలన వ్యాఖ్యలు చేసింది. నిబంధనలకు విరుద్ధంగా భారత్‌ గూఢచర్యానికి పాల్పడుతోందని ఆరోపించింది.

Also Read: ఈ వ్యూహం ఏంటీ కోచ్ సాబ్…?

నేషనల్‌ సైబర్‌ థ్రెట్‌ అసెస్‌మెంట్‌ 2025-2026 పేరిట కెనడా ఓ నివేదికను సిద్ధం చేసింది. అందులో భారత్‌ పేరును చేరుస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది. భారత ప్రభుత్వం తమ దేశంలో సైబర్‌ దాడులకు పాల్పడేందుకు చూస్తోందని ఆరోపించింది. తీవ్రవాద వ్యతిరేక కార్యకాలాపాల పేరుతో గూఢచర్యానికి పాల్పడుతోందని విమర్శించింది. దీని ప్రభావం ఇరుదేశాల మధ్య ధ్వైపాక్షి సంబంధాలపై పడుతుందని నిర్ధరించినట్లు కెనడా వ్యాఖ్యలు చేసింది.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

తిరుపతిలో కేఎఫ్‌సీ, డొమినోస్‌...

ప్రముఖ అంతర్జాతీయ ఫుడ్ బ్రాండ్ల ఆహార...

తిరుపతిలో వడ్డీ మాఫియా.....

తిరుపతి నగరంలో వడ్డీ వ్యాపారం పేరుతో...

సాయికృష్ణ కేసులో వైసీపీ...

విజయవాడ రౌడీ షీటర్‌ గాదె సాయికృష్ణ...

బ్రేకింగ్: అల్లు అర్జున్‌...

హైదరాబాద్‌లోని ఆర్టీసీ క్రాస్ రోడ్స్ సంధ్య...

తెలంగాణాలో జనసేన తొలి...

గత కొన్నాళ్ళుగా తెలంగాణాలో పార్టీ బలోపేతం...

బ్రేకింగ్: కొడాలి అరెస్ట్...

ఏపీలో వైసీపీ కీలక నేతలకు చట్టపరమైన...

పోల్స్