Wednesday, May 6, 2026 08:12 PM
Wednesday, May 6, 2026 08:12 PM

భారత్ పై కెనడా కుట్రలు ఆపదా..?

భారత్‌‌–కెనడాల మధ్య దౌత్య సంబంధాలు రోజురోజుకూ దిగజారిపోతున్నాయి. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షా పై కెనడా మంత్రి అసంబద్ధ ఆరోపణలు చేసిన గంటల వ్యవధిలోనే ట్రూడో సర్కారు మరోసారి కవ్వింపు చర్యలకు పాల్పడింది. భారత్‌ను సైబర్‌ ముప్పు దేశాల జాబితాలో చేర్చింది. చైనా, రష్యా, ఇరాన్‌, ఉత్తర కొరియా తర్వాత భారత్‌ నుంచి తమకు సైబర్‌ ముప్పు పొంచి ఉంచి ఉన్నట్లు సంచలన వ్యాఖ్యలు చేసింది. నిబంధనలకు విరుద్ధంగా భారత్‌ గూఢచర్యానికి పాల్పడుతోందని ఆరోపించింది.

Also Read: ఈ వ్యూహం ఏంటీ కోచ్ సాబ్…?

నేషనల్‌ సైబర్‌ థ్రెట్‌ అసెస్‌మెంట్‌ 2025-2026 పేరిట కెనడా ఓ నివేదికను సిద్ధం చేసింది. అందులో భారత్‌ పేరును చేరుస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది. భారత ప్రభుత్వం తమ దేశంలో సైబర్‌ దాడులకు పాల్పడేందుకు చూస్తోందని ఆరోపించింది. తీవ్రవాద వ్యతిరేక కార్యకాలాపాల పేరుతో గూఢచర్యానికి పాల్పడుతోందని విమర్శించింది. దీని ప్రభావం ఇరుదేశాల మధ్య ధ్వైపాక్షి సంబంధాలపై పడుతుందని నిర్ధరించినట్లు కెనడా వ్యాఖ్యలు చేసింది.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

లోకేష్ సంచలన నిర్ణయం,...

ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖలో భారీ మార్పులకు శ్రీకారం...

ముఖ్యమంత్రి కాన్వాయ్‌ పై...

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన...

ఏపీకి మరో దిగ్గజ...

ఏపీకి అంతర్జాతీయ పరిశ్రమలు క్యూ కడుతున్నాయి....

ఇన్ అండ్ అవుట్.....

తెలంగాణాలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరి రెండున్నరేళ్లు...

ఏపీ ఐపీఎస్ ను...

ఆంధ్రప్రదేశ్‌ లో సంచలనం సృష్టించిన సినీ...

విజయ్ చుట్టూ ఏపీ..వైసీపీ...

తమిళనాడులో విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ...

పోల్స్